మీగడ తరకలు

వీడ్కోలు పద్యం


చెళ్ళపిళ్ళ వీడ్కోలు పద్యం

చెళ్ళపిళ్ళ వారు హిందూ హైస్కూల్ ఉపాధ్యాయులుగా విరమణ చేసి బందరు నుంచి కడియం వెళ్తున్న సందర్భంలో 19-8-1916న వీడ్కోలు సభలో చదివిన పద్యం ఇది - (కడియం పూల తోటలకి ప్రసిద్ధి)

"నిను గన్నట్టి వీటికి కన్ను గుట్ట
లలి ద్రయోదశ వర్షముల్ నిలిపి పూవు
లమ్ము బందరుచే గట్టెలమ్మజేసి
గడియమేగెదె? వేంకటకవికులేంద్ర!"

www.maganti.org