" అక్షర చిత్రాలు "

- డాక్టర్ ద్వా.నా.శాస్త్రి
(అపురూప చిత్ర సౌజన్యం, వ్యాఖ్యానం)


తెలుగు భాషాసాహిత్యాల వికాసంలో సాహితీ సంస్థల పాత్రా మరువరానిది. ముఖ్యంగా ప్రాచీన సంస్థలు చేసిన సాహితీ సేవ నిరుపమానం. అటువంటి సాహిత్య సంస్థలలో విశాఖపట్టణంలో గల లలితకళాసమితి ఒకటి. 1947 నవంబరులొ జరిగిన సమితి సమావేశం చిత్రం ఇది.

నిల్చున్న వారు : ఎడమనుంచి కుడికి - సమితి సాధారణ సభ్యులు :
1. తోట రామారావు, 2. నేతేటి వాయునందన శర్మ, 3. జి. నాగేశ్వరరావు, 4. సూరిశెట్టి సాంబశివరావు బాబ్జి, 5. కె. చలపతి రావు, 6. పి. గోపాలకృ ష్ణ, 7. జి. రామా రావు.

కుర్చీలమీద కూర్చున్నవారు : ఎడమనుంచి కుడికి -
1. సిహెచ్. జి. కామేశ్వర రావు, 2. ఘండికోట బ్రహ్మాజి రావు, 3.ఆచార్య దివాకర్ల వేంకటావధాని, 4. ఎం. వి. జగన్నాధ రావు, 5. మండ సూర్యనారాయణ

క్రింద కూర్చున్నవారు : ఎడమనుంచి కుడికి -
1. భాగవతుల నరసింహ మూర్తి, 2. నరసింగ రావు, 3. కర్రి అచ్యుత రామా రావు. 4. పురాణం సుబ్రహ్మణ్య శర్మ, 5. జగన్నాథ్, 6. మల్లాది శివరాం.
www.maganti.org
All Rights Reserved