ఆకాశవాణి విజ్ఞాన్ ప్రసార్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ప్రసారం చేయబడిన విజ్ఞానశాస్త్ర ధారావాహిక - సాంకేతిక రంగంలో మహిళా శక్తి . ఈ ధారావాహికలోని ఈ భాగం - "బోధనాభ్యాసంలో నూతన పరదా తొలగింపు" గురించి

రచన: డాక్టర్ సమ్మెట గోవర్ధన్
రచనా సహకారం: జనవిజ్ఞాన వేదిక శాస్త్రప్రచార విభాగం
నిర్వహణ: శ్రీ ఎన్.విజయరాఘవ రెడ్డి
సహకారం: శ్రీ ఎస్.సత్యనారాయణ
ప్రసార తేదీ: జూన్ 11, 2011
ఆకాశవాణి హైదరాబాదు కేంద్ర ప్రసారం

ఇందులో పాల్గొన్నవారు
శ్రీ టి.విశ్వనాథ్
శ్రీమతి స్వప్న
కుమారి శఠగోపన్ కృష్ణవేణి
కుమారి హరిత

ఆడియో రికార్డు సౌజన్యం: మాగంటి వంశీ