"శ్రీ కృష్ణ రాయబారం" రంగస్థల నాటకం
ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం

ఈ నాటకం గురించి శ్రీ శశిమోహన్ గారి మాటల్లోనే:

రచన : కీర్తిశేషులు శ్రీ తిరుపతి వెంకట కవులు

నిర్వహణ : శ్రీ సత్యం శంకరమంచి

సహాయకులు : శ్రీ సి.రామమోహన రావు, శ్రీ నండూరి సుబ్బారావు

ఇందు:

శ్రీకృష్ణుడు: శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు
ధర్మరాజు : శ్రీ కందుకూరి చిరంజీవిరావు
భీముడు : శ్రీ వేమవరపు శ్రీధరరావు
అర్జునుడు : శ్రీ బి.వి.రంగారావు
సహదేవుడు : శ్రీ N.C.V. జగన్నాధాచార్యులు
ద్రౌపది : శ్రీమతి ఎం. నాగరత్నమ్మ
ధృతరాష్ట్రుడు : శ్రీ తురగా పుండరీకాక్షుడు
దుర్యోధనుడు : శ్రీ ఉప్పలూరి రాజారావు
కర్ణుడు : శ్రీ వేమూరి రామయ్య
భీష్ముడు : శ్రీ సబ్నవీస్ శ్రీనివాసరావు
ద్రోణుడు : శ్రీ రామ్మోహన్
అశ్వద్ధామ : శ్రీ చిరుమామిళ్ళ వెంకటేశ్వరరావు
ఆర్కెష్ట్రా : శ్రీ శనగవరపు శ్రీరామమూర్తి, శ్రీ దత్తాడ పాండురంగరాజు, శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి, శ్రీ క్రొవ్విడి సీతారాం

ఇందులో పాల్గొన్న నటులంతా రంగస్థలం మీద హేమాహేమీలు.

ఇంతమంది హేమాహేమీలు ఒక్కచోట - ధన్యోస్మి! అపురూపమైన ఈ ఆడియో అందించిన శ్రీ నండూరి శశిమోహన్ గారికి వేనవేల కృతజ్ఞతలతో