"నాటకం విన్నారు"

ఇందులో పాల్గొన్నవారు: శ్రీ సి.రామమోహనరావు, శ్రీ నండూరి, శ్రీ ఏ.బి.ఆనంద్, శ్రీమతి ఉమ (సినిమా నటి అన్నపూర్ణమ్మ)

ప్రొడ్యూసర్: శ్రీ నండూరి సుబ్బారావు

ఈ అరుదైన ఆడియో అందించిన శ్రీ నండూరి సుబ్బారావు గారి కుమారులు శ్రీ శశిమోహన్ గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో